బియ్యం 500 gms
ఉప్పుడు బియ్యం 500 gms
మినప్పప్పు 200 gms
పచ్చి శనగపప్పు 25 gms
మెంతులు 10 gms
ఉప్పు తగినంత
నూనె సరిపడ
ఉల్లిపాయలు 150 gms
అల్లం అంగుళం ముక్క
జీలకర్ర 1 tbsp
కారం పొడి 1 tsp
నిమ్మరసం 2 tsp
ఉప్పు తగినంత
పైన అలంకరించే వస్తువులలో నిమ్మరసం తప్పించి మిగతా అన్ని పదార్థాలను కలిపి
మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాతే నిమ్మరసం కలపాలి.
రెండు రకాల బియ్యాన్ని, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు అన్నీ నాలుగైదు
గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మెత్తగా ,కొంచం గట్టిగా రుబ్బుకోవాలి.
దోసెను కొద్దిగా మందంగా పోసుకొని దాని మీద ముందుగా తయారుచేసుకున్న
మిశ్రమాన్ని పల్చగా చల్లి నెయ్యి వేసి ఒక వైపు ఎర్రగా కాల్చి, రెండో వైపు కొద్దిగా
కాల్చుకుంటే సరిపోతుంది.దీనికి చట్నీ లేకపోయినా బావుంటుంది.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు