ఇడ్లీలు 4
మజ్జిగ 2 కప్పులు
పసుపు 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
ఇంగువ చిటికెడు
కొత్తిమిర 3 tsp
కరివేపాకు 1 tsp
పచ్చిమిర్చి 4
ఉప్పు తగినంత
ఇడ్లీలను చిన్న చదరపు ముక్కలుగా కోయాలి. వెడల్పాటి గిన్నెలో
పద్దతిగా అమర్చాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ, ఆవాలు,
జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు,పసుపు,వేసి వేపాక నీరు
లేదా మజ్జిగ పోయాలి (ఉప్మా పద్దతిలో)తగినంత ఉప్పు,వేసి బాగా
మరిగాక ఇడ్లీలపై పోయాలి అన్నీ మునిగేదాకా.ఇడ్లీ ముక్కలు
నీరంత పీల్చుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమిర చల్లాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు