బియ్యపు పిండి 200 gm
మైదా లేక గోధుమపిండి 100 gm
పచ్చిమిరపకాయలు 3
జీలకర్ర 1 స్పూను
కొత్తిమిర 1 tsp
మజ్జిగ 100 gm
ఉప్పు తగినంత
నూనె సరిపడ
బియ్యపు పిండి, మైదా లేదా గోధుమపిండి, తగినంత ఉప్పు వేసి మజ్జిగతో కలుపుకోవాలి
దోసె మాదిరిగా గరిటెజారుగా కాకుండా కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు
గంటలు నాననిచ్చి అట్టు వేసే ముందు అందులో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ
ముక్కలు,కొత్తిమిర వేసి బాగా కలిపి మందంగా అట్టు పోసుకోవాలి. నూనె వేస్తూ రెండువైపులా
ఎర్రగా కాల్చుకోవాలి. వేడివేడిగా ఏ చట్నీతో వడ్డిస్తే సరి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు