శనగపప్పు 200 gm
పచ్చిమిర్చి 4
ఉల్లిపాయ 1
కరివేపాకు ౨2రెబ్బలు
ఎదైనా ఆకుకూర 1 కప్పు
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
నూనె వేయించడానికి
శనగపప్పును రెండుగంటలపాటు నానబెట్టి , నీరు పోయకుండా గట్టిగా బరకగా
రుబ్బుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఆకుకూర,ఉల్లిపాయ,పచ్చిమిర్చి,
కరివేపాకు,తగినంత ఉప్పు,పసుపు వేసి బాగా కలియబెట్టాలి. నూనె వేడి
చేయాలి. పప్పు ముద్దను చిన్న ఉండలు చేసుకుని మన అరచేతిపై కాని పాల
కవరుపైకాని వెడల్పుగా చేసి నూనేలో వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తినాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు