నానబెట్టిన గోధుమరవ్వ 2 కప్పులు
మైదా 2 కప్పులు
బియ్యపుపిండి 1/2 కప్పు
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 3
పుల్లటి పెరుగు 1 కప్పు
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
గోధుమరవ్వ, మైదాలను 4 కప్పుల నీటిలో కలిపి 2 గంటలపాటు నానబెట్టాలి.
తర్వాత సన్నగ తరిగిన ఉల్లిపాయ,కొత్తిమిర,పచ్చిమిర్చి,పెరుగు,ఉప్పు వేసి
బాగా కలియబెట్టాలి. వేడి పెనంపై దోసెలు పోసుకుని టోమేటో సాస్తో వడ్డిస్తే
చాగా బావుంటుంది.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
superb