పనీర్ 200 gm
సెనగపిండి 150 gm
కారం పొడి 1 tsp
వాము 1 tsp
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
వంట సోడా చిటికెడు
పనీర్ను అరంగుళం చదరపుగా కాని మనకిష్టమైన రీతిలో ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. సెనగపిండిలొ కారం, వాము,ఉప్పు,సన్నగా తరిగిన కొత్తిమిర, వంట సోడా కలిపి అరగంట నాననివ్వాలి. తర్వాత ఒక్కో పనీర్ ముక్క సెనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో బంగారు రంగులో వచ్చేవరకు నిదానంగా వేయించి వేడిగా పుదీనా చట్నీతో వడ్డించాలి.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు