సెనగపిండి 1 cup
బియ్యప్పిండి 3 tbsp
ఉప్పు తగినంత
జీడిపప్పు 5
మెంతి ఆకులు 1/2 cup
నెయ్యి 1 tsp
వంట సోడా చిటికెడు
కొత్తిమిర 3 tsp
కారం 1/2 tsp
అల్లం 1 tsp
జీలకర్ర 1 tsp
పచ్చిమిర్చి 3
ఉల్లిపాయ 1
నూనె వేయించడానికి
ఓ గిన్నెలో సెనగపిండి,బియ్యప్పిండి, ఉప్పు, కారం,జీడిపప్పు,కొత్తిమిర,ఉల్లిముక్కలు,నెయ్యి,వంటసోడా వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి. అల్లం, పచ్చిమిర్చి,జీలకర్ర మెత్తగా రుబ్బి ఈ మిశ్రమంలో కలపాలి.తర్వాత మెంతి ఆకులను కూడా వేసి తగినన్ని నీళ్ళు పోసి పకోడీల పిండిలా కలిపి వేడి నూనెలో పకోడీలు వేసి ఎర్రగా కాల్చి తీసుకోవాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు