మైదా 2 cups
గోధుమపిండి 1 cup
పుదీనా 1/4 cup
జీలకర్ర 1 tsp
నిమ్మరసం 1 tsp
పచ్చిమిర్చి 3
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
పుదీనా,జీలకర్ర,నిమ్మరసం,పచ్చిమిర్చి కలిపి ముద్దగ రుబ్బాలి. ఈ ముద్ద
మైదా,గోధుమపిండి,ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి
అరగంట నాననివ్వాలి. తర్వాత పూరీల్లా వత్తుకుని వేడి నూనెలో కాల్చుకోవాలి.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు