అటుకులు - 2 కప్పులు
బెల్లం - 1 1/2 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
యాలకుల పొడి - 2 చెంచాలు
పాలు - అరకప్పు
ముందుగా ఒక మూకుడు తీసుకుని, అందులో నెయ్యి వేసి వేడి చేసి అటుకులను
వేయించాలి. బెల్లం సన్నగా తరగాలి. అందులో యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని
గ్రైండ్ చేయాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని పాలు వేడి చేసి కొంచెం కొంచెంగా
చల్లుకుంటూ ఉండలు చేయాలి. ఇవి మంచి రుచిగా ఉంటాయి. తొందరగా తయారు
చేయవచ్చు
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు