రాగిపిండి 25 gms
నీరు 2 గ్లాసులు
ఉప్పు తగినంత
రాగిపిండిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉండలు లేకుండా కలపాలి. బియ్యం గంజితో కొంత నీరు మరగనివ్వాలి. తర్వాత రాగిపిండి,ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడికించాలి. చల్లబడినాక తాగితే బాగుంటుంది. అవసరమైతే కొక్ద్దిగా నీరు లేక మజ్జిగ కలుపుకోవచ్చు.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు