రాగిపిండి 100 gms
వేరుశనగపప్పు 20 gms
సెనగపప్పు 10 gms
పచ్చిమిర్చి 2
నూనె ఒక చెంచా
వేరుశనగపప్పు వేయించి పొడి చేసుకోవాలి. సెనగపప్పును ముందుగా నానబెట్టాలి. రాగిపిండిలో ఉల్లి,పచ్చిమిర్చి ముక్కలు,సెనగపప్పు, వేరుశనగపప్పు పొడి తగినంత ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో గత్త్జిగా ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చేతితో గుండ్రంగా వత్తుతూ రొట్టెల్లా చేయాలి. కాలిన పెనం పై నూనె రాసి ఈ రొట్టెను నిదానంగా కొద్దిగా నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు