మైదా - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1/2 కప్పు
చక్కర - 1/2 కప్పు
నెయ్యి - 2-3 tsp
ముందుగా రవ్వ, మైదా, నెయ్యి వేసి బాగా కలపాలి. తగుమాత్రం నీళ్ళలో చక్కెరను కరిగించి ఆ నీళ్ళతో ఈ మిస్రమాని చపాతీ పిండిలా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు నానినతర్వాట బాగా మర్దన చేసి , చపాతీలా వత్తుకుని, చిన్న మూతతో బిళ్లలుగా కోసి నేతిలో లేదా నూనెలో గోదుమవర్ణం వచ్చేవరకు నిదానంగా వేయించుకోవాలి. ఇవి రుచిగా, కరకరలాడుతూ ఉంటాయి. తీపి వద్దు అనుకుంటే ఉప్పు, కారం వేసి కూడా చేసుకోవచ్చు.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
me vantalu chla baga vunayi.....telugu lo blogging cheyatam nachhindi........e biscuits nenu kuda chestanu..kani rava add cheyanu..esari rava to try chetsa.........