చింతపండు, బెల్లం,మామిడి తురుము, కొబ్బరి తురుము, సోంపు,జీలకర్ర పొడులు,వేప పువ్వు, సారపప్పు
ఇది తెలంగాణా స్టైల్ పచ్చడి.చింతపండు , బెల్లం విడివిడిగా నీళ్ళలో నానబెట్టాలి. చింతపండు పులుసు పలుచగా తీసుకుని. బెల్లం నీరు కలపాలి. ఇందులో మామిడి తురుము, కొబ్బరి తురుము, ఒకో స్పూను జీలకర్ర, సోంపు పొడులు, వేపపువ్వు, సారపప్పు కలిపి కడిగిన
కొత్త కుండలో వేసి పెట్టాలి. రెండు గంటల తర్వాత చల్లగా గ్లాసులో పోసుకుని షర్బత్లా తాగాలి.
వేరే వాళ్ళు చిక్కగా చేసుకుంటారు.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
Hi,
I am a new food blogger and new visitor to your blog. Really impressed and became regular visitor. I didnt expect that we can create a telugu blog like this. Really very happy to see a telugu blog. Delay wishes, a very happy UGADI. Thanks for sharing. Please visit my food blog and let me know your valuable advices and comments.
Thanks