పచ్చి కొబ్బరి తురుము 250 gm
బెల్లం 250 gm
మైదాపిండి 250 gm
నూనె అర కప్పు
నెయ్యి అరకప్పు
యాలకులపొడి 1 tsp
కొబ్బరితురుము, పొడి చేసుకున్న బెల్లం కలిపి కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకనీయాలి.
మొత్తం ఉడికి గట్టిపడ్డాక యాలకులపొడి రెండు స్పూనుల నెయ్యి వేసి కలిపి చిన చిన్న
వుండలు చేసుకోవాలి. మైదాపిండిలో కొంచెం నూనె నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపి
రెండుగంటలు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నూనె
చేతితో వెడల్పు చేసుకుని మధ్యలో పూర్ణం వుండ పెట్టి అంచులు మడిచి బొబ్బట్టులా
వత్తుకుని వేడెక్కిన పెనంపై వేసి నేయ్యి వేస్తు రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
chadavataniki koncham kastam anipinchina
bobbatlu, boorelu chuste nooru vuruthundi
keep it up
hey i luv ur title too