పనీర్ 200 gm
పెరుగు 1/4 cup
అల్లం వెల్లుల్లి 1 tsp
కారం 1 tsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
జీలకర్ర పొడి 1 tsp
మిరియాల పొడి 1/4 tsp
నూనె వేయించడానికి
చిక్కటి పెరుగు చిలికి అల్లం వెల్లుల్లి ముద్ద,కారం,పసుపు,గరం మసాలా,జీలకర్ర,
మిరియాలపొడి,తగినంత ఉప్పు కలిపాలి. పనీర్ను నిలువుగా ముక్కలుగా కోసి
ఈ మసాలా ముద్దని అన్నింటికి బాగా పట్టించి 3 గంటలు ఫ్రిజ్లో పెట్టాలి.బాణలిలో
నూనె వేడి చేసి ఈ పనీర్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా వేయించాలి.ఇవి
గ్రీన్ చట్నీ కానీ టొమాటో సాస్తో కలిపి లాగించేయడమే.
0 వ్యాఖ్యలు