బియ్యం - నాలుగు కప్పులు
మెంతులు - అర టీ స్పూన్
పెసరపప్పు - అర కప్పు
మినపప్పు - ఒక కప్పు
శనగపప్పు - అర కప్పు
పప్పులు, బియ్యం కలిపి కడిగి మెంతులు వేసి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలన్నా అలా ఉంచాలి. తగినంత ఉప్పు వేసి
కలిపి పలుచగా దోసెలు వేయాలి. కరకరలాడే దోసె రెడీ.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు