బొంబాయిరవ్వ 1/4 kg
శనగపిండి 1/4 kg
బియ్యం పిండి 1/4 kg
మజ్జిగ 1/2 కప్పు
పచ్చిమిరపకాయలు 3
జీలకర్ర 1 tsp
కొత్తిమిర 1 tsp
ఉప్పు తగినంత
రవ్వ,శనగపిండి, బియ్యంపిండి మజ్జిగలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి,
అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు,జీలకర్ర కొత్తిమిర కలిపి కనీసం
అరగంట నానపెట్టి గరిటజారుగా కలుపుకుని పలుచగా దోసెలాగా పోసుకుని ఎర్రగా
కాల్చి చట్నీతో తీసుకుంటే రుచిగా వుంటాయి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago
0 వ్యాఖ్యలు