టమోటాలు 200 gm
చింతపండు 50 gm
పచ్చిమిరపకాయలు 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
పసుపు చిటికెడు
ఇంగువ చిటికెడు
ధనియాలు 2 tsp
చక్కెర 1 tsp
ఉప్పు తగినంత
వెల్లుల్లి రెబ్బలు 5
మిరియాలు 6
ముందుగా సగంజీలకర్ర, మిరియాలు,ధనియాలు కలిపి పొడి చేసుకోవాలి. చింతపండు
రసం తీసుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,
జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక తరిగిన టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉప్పు,
పసుపు,కారం వేయాలి. తర్వాత చింతపండు రసం వేయాలి. కావాలంటే నీళ్ళు పోయాలి.
మరుగుతున్నప్పుడు పొడి చేసుకున్న మసాలా,చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు,కొత్తిమిర,చక్కెర
వేసి మరి కొద్దిసేపు మరిగించి దింపేయాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు