పచ్చి మామిడికాయ 1
ఎండు మిరపకాయలు 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఇంగువ చిటికెడు
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
చక్కెర 1 tsp
నూనె 3 tsp
పచ్చి మామిడికాయను ముక్కలుగా కోసి ఉడికించి గుజ్జు తీసుకోవాలి.ఇందులో కావల్సినంత
నీరు కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఇంగువ వేసి, ఎందుమిరపకాయలు,ఆవాలు,
జీలకర్ర వేసి వేగాక మామిడి గుజ్జు కలిపిన నీరు పొసి అందులో పసుపు,ఉప్పు,కరివేపాకు,
కొత్తిమిర,చక్కెర వేసి బాగా మరిగించి దింపేయాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు