సాంబారు ఉల్లిపాయలు 6 - 8
చింతపండు గుజ్జు 100 gm
నీరు 3 cups
ధనియాల పొడి 1 tbsp
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp
ఉప్పు తగినంత
వెల్లుల్లి రెబ్బలు 5
చక్కెర 1 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
ఎండు మిరపకాయలు 4
నూనె 3 tsp
చింతపండు గుజ్జులో కావలసినంత నీరు కలిపి కొద్ది సేపు నాననిచ్చి కావలసినంత
నీరు పోసి రసం తీసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఎండు మిర్చి
ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసి కొద్దిగా వేపి చింతపండు నీరు,పసుపు,ఉప్పు,
ధనియాల పొడి,వెల్లుల్లి రెబ్బలు వేసి మరుగించాలి .ఐదు నిమిషాల తర్వాత
కొత్తిమిర,చక్కెర వేసి దింపేయాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు