చిక్కటి పాలు 1 lit
మైదా 1/4 cup
రవ్వ 1/4 cup
నెయ్యి 300 ml
నీరు
చక్కెర 500 gm
ముందుగా రవ్వను పచ్చి వాసన లేకుండా వేయించాలి.చక్కెరలో నీళ్ళు పోసి
తీగపాకం చేసి ఉంచుకోవాలి. పాలను చిక్కబడేవరకు మరిగించాలి. మైదా,
రవ్వ కలిపి ఈ పాలల్లో వీసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం
గరిటజారుగా ఉండాలి.వెడల్పాటి బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ మిశ్రమంతో చిన్న
సైజు దోసెల్లాగా చేసి రెండువైపులా ఎర్రగా కాల్చి చక్క్ర పాకంలో వేసి నానిన తర్వాత
తీసి పళ్ళెంలో సర్దుకోవాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
2 weeks ago
0 వ్యాఖ్యలు