రాగిపిండి 200 gms
బెల్లం 150 gms
నెయ్యి 50 gms
యాలకుల పొడి 1 tsp
రాగిపిండిని సగం నెయ్యి వేసి దోరగా వేయించాలి. బెల్లంలో తగినన్ని నీళ్ళు పోసి తీగ పాకం పట్టాలి. రాగిపిండిని యాలకుల పొడిని వేసి ఉండలు కట్టకుండా కలపాలి. కరిగించిన వేడి నెయ్యి కూడా పోసి కలిపి లడ్డూలు చేయాలి.వేయించిన వేరుశనగపప్పు, జీడిపప్పు, నువ్వులు కలిపితే ఇంకా రుచిగా ఉంటాయి.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు