రాగిపిండి 100 gms
ఉప్పు తగినంత
మినప్పప్పు 50 gms
నూనె 5 tbsp
మినప్పప్పు కనీసం నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిలో రాగిపిండి, ఉప్పు వేసి కలిపి ఒక రాత్రి లేక కనీసం ఎనిమిది గంటలు పులవనివ్వాలి. మర్నాడు పిండిని బాగా కలియబెట్టి పెనం కాలిన తర్వాత దోసె పోయాలి. తగినంత నూనె వేస్తూ దోసె రెండువైపులా దోరగా కాలనివ్వాలి.
మాలిక పత్రిక మార్చ్ 2024 సంచిక విడుదల
3 weeks ago
0 వ్యాఖ్యలు