రాగిపిండి 250 gms
చక్కెర 150 gms
వెన్న 30 gms
బేకింగ్ పౌడర్ 1 tsp
సెనగపిండి 50 gms
వెనీల్లా ఎస్సెన్స్ 1/4 tsp
సెనగపిండిని ఒక స్పూను నేతిలో దోరగా వేయించి, రాగిపిండి, బేకింగ్ పౌడర్ కలిపి మూడు సార్లు జల్లించుకోవాలి. పిండిలో కరిగించిన వెన్న కలపాలి. దీనికి పొడి చెసిన చక్కెర కలిపి బాగా కలియబెట్టాలి. దీనిలో ఎస్సెన్స్ కూడ వేసి కలిపి ముద్దగా చెయాలి. దీనిని మృదువుగా అయ్యేలా మర్ధించి 1/8 అంగుళం మందంగా కర్రతో చప్పాతీలా వత్తుకుని బిస్కెట్ కట్టర్తో కోసి 350 డిగ్రీల ఫారన్హీట్ ఉష్ణోగ్రతలో పది నిమిషాలు బేక్ చేయాలి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు