పెసల పొడి 500 gms
బియ్యం పిండి 700 gms
ఉప్పు తగినంత
కారం 2 tsp
నెయ్యి 150 gms
నూనె వెయించడానికి
వాము 2 tsp
పెసర పొడి, బియ్యంపిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో కారం, వాము నెయ్యి చేర్చి కలిపి కొద్ది కొద్దిగా నీరు కలుపుతూ చక్రాల పిండిలా మరీ మెత్తగాగాక మరీ గట్టిగా కాక మధ్యస్థంగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను తడి బట్టలో చుట్టి ఓ గంట సేపు పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె మరిగించి చక్రాల గిద్దతో పిండిని చక్రాల్లా వత్తుకుని దోరగా వేయించి పెట్టుకోవాలి. ఇవి వారం రోజులు నిలవ ఉంటాయి.
ఉగాది కథలపోటీలు 2024 ప్రత్యేక సంచిక విడుదల
1 week ago
0 వ్యాఖ్యలు