పెరుగు 500 gms
పెండలం 200 gms
ఉప్పు తగినంత
చక్కెర 1 tsp
కిస్మిస్లు 1 tsp
పచ్చిమిర్చి,అల్లం ముక్కలు 1 tsp
పెండలాన్ని ఉడికించి మెత్తగా మెదపాలి. పెరుగులో ఉప్పు,పంచదార,మెదిపిన పెండలం వేసి బాగా కలపాలి. వేయించిన జీలకర్రపొడి,కిస్మిస్లు కొత్తిమిర ఆకులతో అలంకరించి వడ్డించాలి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
1 year ago
0 వ్యాఖ్యలు