పాలు - 1 lit
పచ్చికొబ్బరి - 2 కప్పులు
కోవా - 200 gms
చక్కర - 200 gms
కుంకుమ పువ్వు - చిటికెడు
యాలకుల పొడి - 1 tsp
జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా - 1/4 కప్పు
కొబ్బరి తురిమి ఉంచుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు, కొబ్బరి కలిపి చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత చక్కర, కోవా వేసి ఉడికించాలి. చివర్లో యాలకుల పొడి వేసి కలిపి దింపేయాలి. సన్నగా తరిగిన జీడిపప్పు, బాదాం పప్పు, పిస్తా , కుంకుమ పువ్వు వేసి అలంకరించాలి. వేడిగా అయినా, చల్లగా అయినా సర్వ్ చేయొచ్చు.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
9 months ago
0 వ్యాఖ్యలు